క్రికెట్ పోటీలను ప్రారంభించిన దొడ్డం రెడ్డి నిరంజన్ రెడ్డి

Spread the love

అట్లూరు సుబ్రమణ్యం మెమోరియల్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి ,

ఈ కార్యక్రమం లోMSME చైర్మన్ సంపత్ కుమార్, మండల యువజన విభాగం అధ్యక్షులు మల్లవరపు చిరంజీవి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మందా రవి , కందల గిరిబాబు ,జొన్నవాడ రమణయ్య , ఏలిగపాటి హరిబాబు , ఆర్గనైజర్లు చింటూ, చక్రి, మౌళి, వెంకట సుబ్బయ్య, మండల సచివాలయ కన్వీనర్ కవరగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page