SAKSHITHA NEWS

తీర్థాల శివాలయంలో పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ.

సాక్షిత :

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్,పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ కుటుంబ సమేతంగా ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల శ్రీసంగమేశ్వర ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధి గాంచిన శ్రీ సంగమేశ్వర అలయన్ని ప్రతి సంవత్సరం మహా శివరాత్రి సందర్బంగా దర్శించుకుంటామని ఈ ఏడు కుడా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖ సంతోషాలత ఉండాలని ప్రార్తించినట్లు తెలిపారు.


SAKSHITHA NEWS