ఎంపీ క్యాంప్ ఆఫీసులో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

లోక్ సభా పక్ష నాయకులు,ఖమ్మం పార్లమెంట్ సభ్యులు
నామ నాగేశ్వరరావు ప్రత్యేక
చొరవతో మంజూరు చేయించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరుగుతుంది. ఈ కార్య క్రమంలో ఖమ్మం ,మధిర, వైరా, అశ్వారావుపేట నియోజక వర్గాలకు చెందిన లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎంపీ క్యాంప్ కార్యాలయం తెలిపింది. లబ్దిదారులంతా సకాలంలో వచ్చి , చెక్కులను స్వీకరించాలని కోరింది. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ ప్రజా ప్రతినిధులు , ముఖ్య నాయకులు తదితరులు పాల్గొనాలని క్యాంప్ కార్యాలయం కోరింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page