నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం లో శ్రావణమాసం ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి 8 లక్షలతో ధనలక్ష్మి అలంకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ సలహా మండల సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి మరియు వైస్ ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి హాజరయ్యారు,
![](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-09-at-3.19.49-PM-1-1024x576.jpeg)