SAKSHITHA NEWS

హన్మకొండ జిల్లా హసన్పర్తి SR యూనివర్సిటీలో BSC అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ కలకలం రేపుతోంది.

మంచిర్యాల జిల్లాకు చెందిన రాథోడ్ దీప్తి క్యాంపస్ హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని వరంగల్ MGM ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Whatsapp Image 2024 01 12 At 12.30.24 Pm

SAKSHITHA NEWS