నూతన వధూవరులను ఆశీర్వదించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్……..

Spread the love

నూతన వధూవరులను ఆశీర్వదించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్………….

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కామేపల్లి మండలం అడవి మద్దులపల్లి గ్రామంలో జక్కుల వెంకన్న- వెంకట నరసమ్మ ఏకైక పుత్రుడు జక్కుల రమేష్ యాదవ్ – మునిత ల వివాహ కార్యక్రమం లో డిసిసిబి డైరెక్టర్ మల్లిబాబు యాదవ్.

పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలోబిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు జాలే శ్రీను యాదవ్.ఇమ్మడి రామనాథం గట్టికొప్పుల నారాయణరెడ్డి. రాసాల కృష్ణ .దామోదర్ రెడ్డి.వెంకట బిక్షం. కాట్రాల రాంబాబు. గడ్డం వెంకన్న. . కుటుంబ సభ్యులు. . గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page