భౌరంపేట్ లోని చెరువుల కుంటలను పరిశీలించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..

Spread the love

సాక్షిత : గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని చెరువులు నిండి ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువు కుంటల యొక్క ప్రమాదకర పరిస్థితులను ఇరిగేషన్ అధికారులు DE గారికి AE కి ఫోన్ లో తెలియజేసారు. అందుకు వారు సానుకూలంగా స్పందిస్తూ రేపు తప్పకుండా వచ్చి పరిశీలిస్తామని తెలియ జేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ 16వ వార్డ్ BRS పార్టీ అధ్యక్షులు మన్నె శేఖర్ , BRS పార్టీ యువ నాయకులు పర్శ మహేష్ యాదవ్, ప్రభు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page