వికారాబాద్ జిల్లా ZP చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిని నగరంలోని ఆమె నివాసంలో శంకర్పల్లి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ, మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, ఇజాస్, రవీందర్ రెడ్డి, నసీరుద్దీన్, ప్రశాంత్, శ్రీకాంత్, అస్లాం ఉన్నారు.
కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతుంది: MLC మహేందర్ రెడ్డి
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…