![కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతుంది: MLC మహేందర్ రెడ్డి 1 WhatsApp Image 2024 02 20 at 4.04.00 PM](https://sakshithanews.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-20-at-4.04.00-PM-300x300.jpeg)
వికారాబాద్ జిల్లా ZP చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిని నగరంలోని ఆమె నివాసంలో శంకర్పల్లి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ, మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, ఇజాస్, రవీందర్ రెడ్డి, నసీరుద్దీన్, ప్రశాంత్, శ్రీకాంత్, అస్లాం ఉన్నారు.
![కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతుంది: MLC మహేందర్ రెడ్డి 2 WhatsApp Image 2024 02 20 at 4.04.00 PM](https://sakshithanews.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-20-at-4.04.00-PM-749x1024.jpeg)