చామకూర మల్లారెడ్డి
కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు
BRS పార్టీ, మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పధకలకు, మేడ్చల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు BRS పార్టీలో చేరడం జరిగింది.
బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో కీసర మండల పరిధిలోని కీసర గ్రామం రాంపళ్లి దాయర బోగారం వివిధ గ్రామాల నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరిన యూత్
రమణ ప్రతాప్ రెడ్డి
చిట్టి అరవింద్ యాదవ్ బండారి రోహిత్ గౌడ్ నరిగే ప్రమోద్ యాదవ్ రాహుల్ కుమార్ కాందాడి కార్తీక్ రెడ్డి నిఖిల్ గౌడ్
నగేష్ నాయక్
ముత్తు స్వామి
వినోద్ మందా విజయభాస్కర్ గొలుసుల సాయి
సాయి గౌడ్
ఎం దిలీప్ కుమార్
ఎం నవీన్ కుమార్ సిహెచ్ సాయి కృష్ణ
సిహెచ్ ఉపెందేర్
ఎస్ గణేష్
ఎం హరీష్
కెఎల్ రాహుల్ మరియు 50మంది యువకులు BRS పార్టీలో చేరడం జరిగింది.
విరందరికీ గులాబీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
![కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు BRS పార్టీలో చేరడం జరిగింది. 2 WhatsApp Image 2023 09 11 at 5.24.28 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-11-at-5.24.28-PM-1024x576.jpeg)