కొలుముల ఫౌండేషన్ చేయూత
సాక్షిత ధర్మారం: మండలంలోని దొంగతుర్తి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పాలగాని ఐలయ్య మృతి చెందగా, మృతుని కుటుంబ సభ్యులకు కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎన్నారై దామోదర్ యాదవ్ 50 కేజీల బియ్యం పంపగా, వాటిని గ్రామ ఫౌండేషన్ సభ్యులు తమ్మడ బోయిన అంజి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు తమ్మడబోయిన రెడ్డి, సొసైటీ అధ్యక్షులు వేల్పుల కొమురయ్య, మరియు కొమ్మ పరమేష్, మర్రి శ్రీను, రేషవేణి పర్వతాలు, తమ్మడబోయిన రవీందర్, తమ్మబోయిన శ్రీనివాస్, మర్రి రాజయ్య, కత్తెర్ల శంకరయ్య, వేల్పుల కుమార్, తమ్మడబోయిన కుమార్, వేల్పుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
కొలుముల ఫౌండేషన్ చేయూత
Related Posts
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ
SAKSHITHA NEWS రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిదిలోని కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ…
తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.
SAKSHITHA NEWS తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.కూకట్పల్లి నియోజకవర్గం మట్టే ప్రసన్న కుమార్ ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ…