కొలుముల ఫౌండేషన్ చేయూత
సాక్షిత ధర్మారం: మండలంలోని దొంగతుర్తి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పాలగాని ఐలయ్య మృతి చెందగా, మృతుని కుటుంబ సభ్యులకు కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎన్నారై దామోదర్ యాదవ్ 50 కేజీల బియ్యం పంపగా, వాటిని గ్రామ ఫౌండేషన్ సభ్యులు తమ్మడ బోయిన అంజి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు తమ్మడబోయిన రెడ్డి, సొసైటీ అధ్యక్షులు వేల్పుల కొమురయ్య, మరియు కొమ్మ పరమేష్, మర్రి శ్రీను, రేషవేణి పర్వతాలు, తమ్మడబోయిన రవీందర్, తమ్మబోయిన శ్రీనివాస్, మర్రి రాజయ్య, కత్తెర్ల శంకరయ్య, వేల్పుల కుమార్, తమ్మడబోయిన కుమార్, వేల్పుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
కొలుముల ఫౌండేషన్ చేయూత
Related Posts
భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…
SAKSHITHA NEWS భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…సాక్షిత : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. లడ్డు వేలంపాటలో గెలుచుకున్న వారికి కలిసి వస్తుందన్న నమ్మకంతో పోటాపోటీగా వేలంపాట పాడుతూ ఉంటారు భక్తులు..…
వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్
SAKSHITHA NEWS వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్.. సాక్షిత మల్కాజిగిరి :వినాయక నిమర్జనం చివరి రోజు సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం, సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై పారిశుధ్య నిర్వహణ, విగ్రహాల వెలికి తీయుట,…