కమీషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష
సాక్షిత : తిరుపతి నగరపాలక
నిర్మాణంలో జరుగుతున్న కమీషనర్ బంగ్లాను ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు.
తిరుపతి యస్.వి. యూనివర్సిటీ సమీపంలో వున్న నగర పాలక సంబంధించి స్థలంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరశీలించి, బంగ్లా నిర్మాణా స్కెచ్ ని పరిశీలించారు.
బంగ్లా నిర్మాణా కాంట్రాక్టర్ ని ఉద్దేశించి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మేయర్ వెంట నగరపాలక సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ తేజస్విని, బంగ్లా కాంట్రాక్టర్లు తదితరులు వున్నారు.
కమీషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష
Related Posts
స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత
SAKSHITHA NEWS స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రతముత్యాలమ్మపాలెం గ్రామ సభలో సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు. సాక్షిత : పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లోస్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలో మఖ్య అతిధిగా గ్రామ…
దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ
SAKSHITHA NEWS దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ..కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ , టీడీపీ ఇన్చార్జి సుధాకర్ , బిజెపి నేతలు.కేజీహెచ్,టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో…