48 గంటల్లో హత్య కేసును చేదించిన సర్కిల్ ఇన్స్పెక్టర్

Spread the love

48 గంటల్లో హత్య కేసును చేదించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు పట్టణ ఎస్ఐ….

మధ్యం తాగడానికని వెళ్లి …. హత్య చేసి

మార్కాపురంలోని బోడపాడు రోడ్డులో మూడు రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తిది హత్యగా నిర్దారణ.

సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించిన సీఐ ఆవుల వెంకటేశ్వర్లు.

మార్కాపురం పట్టణానికి చెందిన నల్లబోతుల రవి శేఖర్, మోతుకూరి పవన్ కుమార్ లు నేరం అంగీకరించడంతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.

ఈ మేరకు ప్రెస్ నోట్ ద్వారా వివరాలు వెల్లడించిన సీఐ ఆవుల వెంకటేశ్వర్లు, ఎస్సై అబ్దుల్ రెహమాన్

Related Posts

You cannot copy content of this page