పెరిక సంఘం ప్రధాన కార్యదర్శి చింతల లింగేశ్వరరావు కు శాలవతో ఘన సత్కారం

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జడ్పీ మీటింగ్ హాల్లో జరిగిన జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకల్లో ఇటీవలే జరిగిన పెరిక సంఘం ఎన్నికల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ పెరిక సంఘం ప్రధాన కార్యదర్శిగా చింతల లింగేశ్వరరావు ను అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు , జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు , నగర మేయర్ పూనకోల్లు నీరజ , సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ , మార్కెట్ చైర్మన్ దోరపల్లి శ్వేత మరియు బీసీ సంఘం నాయకులు శాలువాతో సత్కరించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు .

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page