ఎనర్జీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చెన్నకేశవులు 7000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

Spread the love

సాక్షితప్రకాశం జిల్లా*

మద్దిపాడు మండలం గుళ్ళపల్లి గ్రామం కుంచాల మోహనరావుS/O కోటేశ్వరరావు గుండ్లపల్లి గ్రామంలో
టిఫిన్ సెంటర్ నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు
ఈ క్రమంలో రెండో విద్యుత్ మీటర్ కొరకు దరఖాస్తు చేసుకోగా సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ చెన్నకేశవులు రూ.10,000 లంచం డిమాండ్ చేయగా…
చివరికి 7వేలకు ఒప్పందం కుదుర్చుకొని ఎసిబి అధికారులకు బాధితుడు కుంచాల మోహన్ రావు ఫిర్యాదు చేశాడు…

దీంతో ఏసీబీ అధికారులు గుండాపల్లి సచివాలయంలో చెన్నకేశవులు ఫిర్యాదుదారుడు మోహన్ రావు వద్ద నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు….

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page