SAKSHITHA NEWS

Change of name of Rythu Bharosa Scheme

రైతు భరోసా పథకం పేరు మార్పు.

“అన్నదాత సుఖీభవ” గా మార్చడం జరిగింది.

దానికి అనుగుణంగా వెబ్ సైట్ లో మార్పు.

అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పుడు 20,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందనుంది. ఇందులో కేంద్రం వాటా 6000 రూపాయలు, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతుంది.

ఐతే గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో 13,500 రూపాయల ఆర్థిక సాయం రైతుకు అందించటం జరిగింది. అందులో కేంద్రం వాటా 6000 రూపాయలు, 7,500 వాటా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించటం జరిగేది.


SAKSHITHA NEWS