రాహుల్‌ గాంధీ . బైక్‌ రిపేర్‌ షాపులలో మెకానిక్‌గా మారిపోయి

సాక్షిత ఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీ మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. బైక్‌ రిపేర్‌ షాపులలో మెకానిక్‌గా మారిపోయి.. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారాయన. ఈ మేరకు ఆ ఫొటోల్ని స్వయంగా…

బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

సోలాపూర్ :జూన్ 27మహారాష్ట్ర టూర్‌లో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. తాము ఎవరికి ఏ టీమ్, బీ టీమ్ కాదని మాది రైతులు, కార్మికులు, పేదల టీమ్ అని అన్నారు.…

ఒకేరోజు ఐదు వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

ఉత్తర ప్రదేశ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభమైన అన్ని రూట్లలో ఈ రైళ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తున్నాయి. ఇప్పుడు భారతీయ రైల్వే మరో 5 వందే భారత్ ట్రైన్స్ ప్రారంభించేందుకు…

ఆగని రైల్వే ప్రమాదాలు – ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు.

ఆగని రైల్వే ప్రమాదాలు – ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు. రైల్వేలో 3,15,780 సాంక్షనై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయండి. బడ్జెట్ లో కోతలు, చార్జీల పెంపు, స్లీపర్ కోచ్ ల తగ్గింపు, రైళ్ళలో రద్దీ, జాప్యం, రాయితీల ఎత్తివేత,…

ఘోర రైలు ప్రమాదం మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో

Exgratia of Rs. 10 lakhs for the victims of the fatal train accident ఘోర రైలు ప్రమాదం మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో చాలా బాధపడ్డా : ప్రధాని నరేంద్ర మోడీ రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి…

మే 24 తేదీ నుండి నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఇంటర్నేషనల్ లేబర్ కాన్స్లవ్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమం

సాక్షిత : కేరళ రాష్ట్రం లోని త్రివేంద్రం హ్యత్ లో మే 24 తేదీ నుండి నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఇంటర్నేషనల్ లేబర్ కాన్స్లవ్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రము తరుపున తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి…

సంపూర్ణంగా హజ్ యాత్ర కొనసాగి, ఆ అల్లా దయ అందరి పై ఉండాలని కోరుకుంటున్నాను

ప్రతి ఒక్క హజ్ యాత్రికుడు ఈ వైద్య శిబిర అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ * * సాక్షిత : తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా, లాటరీలో ఎన్నుకోబడిన, రంగారెడ్డి జిల్లా పరిసర హజ్ యాత్ర…

2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది

ముంబయి: రూ. 2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది. ఇకపై వినియోగదారులకు 2000 నోట్లు ఇవ్వద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి…

నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ శిబిరాలు.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ శిబిరాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ వెలుపల బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న తొలి శిక్షణ శిబిరం ఇదే కావడంతో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించకున్నది. తెలంగాణ వెలుపల బీఆర్‌ఎస్‌ తొలి శిక్షణదారి పొడవునా భారీగా స్వాగత తోరణాలు మహారాష్ట్రలోని నాందేడ్‌లో…

మన నవ్వులు శాశ్వతంగా ఉండాలంటే మొక్కలు నాటాలి-కపిల్ శర్మ”

“సాక్షిత : * మనిషికి సరిపడ ఆక్సిజన్ దొరికినప్పుడే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని. దాంతో ప్రతీ సంఘటనను పాజిటివ్ గా తీసుకునే శక్తి మెదడుకు అందుతుందన్నారు ప్రముఖ స్టాండప్ కమెడియన్, హాస్యనటులు కపిల్ శర్మ”. ఇవ్వాల ముంబాయిలోని గోరేగాన్ లో ఉన్న…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE