జాతీయ అవార్డు గ్రహీత నితిన్ దేశాయ్ ఆత్మ‌హ‌త్య

ముంబై :భార‌తీయ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ బుధవారం ఉదయం మృతి చెందారు. ముంబై సమీపంలోని కర్జాత్ లో గల తన స్టూడియోలో శవమై కనిపించారు. ఆయన మృతికి గల కారణాలు…

ఎయిర్ ఇండియా సీఈఓతో భేటీ అయిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ఢిల్లీలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అలోక్ సింగ్ ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఎయిర్ ఇండియా కార్యాలయంలో కలిశారు. ఆయనకి శ్రీవారి పుష్ప ప్రసాదంతో తయారు చేసిన జ్ఞాపికను అందజేశారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కువైట్…

భారతదేశంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ అయిన ఆజాద్ పూర్ మార్కెట్

భారతదేశంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ అయిన ఆజాద్ పూర్ మార్కెట్ కు చేరుకొని అక్కడ విక్రేతలను, వ్యాపారులను ప్రతి ఒక్కరిని కలిసి వారి పని,సమస్యలు, పెరుగుతున్న ధరలు గురించి చర్చించి వారి భవిష్యత్తు ఆకాంక్షలను తెలుసుకోవడం జరిగింది.. –కాంగ్రెస్ అగ్రనేత రాహుల్…

ఫేస్ బుక్ ఫ్రెండ్ కోసం పాక్ వెళ్లిన భారత మహిళ…

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమగా మారడం, దేశాంతరాలు, ఖండాంతరాలు దాటి ప్రియుళ్లను, ప్రియురాళ్లను కలుసుకునేందుకు రావడం ఓ ట్రెండ్ గా మారింది. పెళ్లయి పిల్లలున్న వాళ్లు కూడా ఈ తరహా ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల సీమా హైదర్…

కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీ రాములు

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు ఆవరణలో మొక్కలు నాటి KTR జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎంపీలు అందరూ కలిసి కేక్ కట్ చేసి KTR కి శుభాకాంక్షలు తెలియజేశారు.

భార్య‌ ను,అల్లున్ని కాల్చిచంపి.. తాను ఆత్మ‌హ‌త్య పోలీస్ ఆఫీసర్

మహారాష్ట్ర :పూణె లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారి తన భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. బానర్ ప్రాంతంలో తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల…

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు.. గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య, బాల్కొండ కు చెందిన సునీల్ రెడ్డి, తదితర నాయకులు..ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,…

తాజ్‌మహల్‌ను తాకిన యమున.. 45 సంవత్సరాల తర్వాత తొలిసారి

గడచిన 45 సంవత్సరాల్లో తొలిసారి అన్నట్టుగా యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటిగా పేరొందిన తాజ్‌ మహల్‌ గోడలను యమునా నదీ జలాలు తాకాయి. నదిలో పెరిగిన నీటి మట్టంతో దసెహ్రా ఘాట్‌ నీట మునిగింది. దీంతో రామ్‌బాగ్‌, ఎత్మాదుద్దౌలా, జోహ్రీ…

ఊమెన్ చాందీ భౌతికకాయం వద్ద రాహుల్ నివాళి

బెంగళూరు: ఉదయం కన్నుమూసిన కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ భౌతికకాయం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఉత్తరాఖండ్‌ సీఎంను కలిసిన స్వాత్మానందేంద్ర

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో పర్యటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామితో భేటీ అయ్యారు. వచ్చే నెల 3వ తేదీన రిషికేష్‌లో ప్రారంభించనున్న చాతుర్మాస్య దీక్షపై చర్చించారు. దీక్షా కాలంలో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE