ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు
బిల్లు ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్
బిల్లు ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్
ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టిన ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం
దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. ‘భారత్ రైస్’ (Bharat rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ₹29కే…
ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మన్నె జీవన్ రెడ్డి .
డీల్లీ: లిక్కర్ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వరుసగా సమన్లు పంపుతోంది.ఈ క్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్కు చెందిన పలు ప్రాంగణాల్లో…
గడువులోగా తమ పాన్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయని డిఫాల్టర్ల నుంచి రూ.600 కోట్లకు పైగా పెనాల్టీని వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 11.48 కోట్ల పాన్కార్డులు ఆధార్తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ శాఖ…
అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించింది.. ”ఏడేళ్లలోపు జైలు…
ఎన్నికల ప్రచారంలో పిల్లల్లను ఉపయోగించుకుంటే కఠిన చర్యలు…రాజకీయ నేతలకు ఈసీ వార్నింగ్ న్యూఢిల్లీ:-లోక్సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల…
లాల్ కృష్ణ అద్వానీతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకం: మోదీ అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉంది : ప్రధాని మోదీ
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,600.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,300.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.78,000.