తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి

తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జూ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లయన్ ఎన్ క్లోజర్లో పడ్డాడు.…

ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త.. ఐతే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ‘సరస్వతులు’ అయ్యారు..

ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త.. ఐతే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ‘సరస్వతులు’ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లోని శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని.. ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచి…

దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా యత్నం: నారా లోకేశ్‌

దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా యత్నం: నారా లోకేశ్‌ రాజాం: దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైకాపా చూస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన…

తెనాలి గంగానమ్మపేటలో వివాహిత దారుణ హత్య

గుంటూరు జిల్లా తెనాలి. తెనాలి గంగానమ్మపేటలో వివాహిత దారుణ హత్య భవనం వారి వీదిలో నివాసం ఉంటున్న రామిశెట్టి అలేక్య (35) ను గొంతు కోసి హత్య చేసిన దుండగులు అన్నం శ్రీనివాస్ అనే వ్యక్తితో అలేక్యకి గత ఏడు సంవ్సరాలుగా…

అమరావతి రైతులు ఆందోళన

రాజధాని ఫైల్స్ విడుదల నేపథ్యంలో ఉండవల్లి సెంటర్ రామకృష్ణ థియేటర్ వద్ద అమరావతి రైతులు ఆందోళన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు హైకోర్టు స్టే ఇవ్వటంతో మూవీ నిలుపుదల రోడ్డుపై పెటాయించి నిరసన తెలియజేస్తున్న అమరావతి రైతులు తెలుగు దేశం…

రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం

అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం. రాజ్యసభ ఎన్నికలకు ఇండిపెండెంట్‌ అభ్యర్థి నామినేషన్.. నామినేషన్‌ సెట్‌ను అసెంబ్లీలో అందజేసిన.. నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్‌నాయుడు.

సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌.. ప్రధానిని కలిశారు..

సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌.. ప్రధానిని కలిశారు.. అదే విధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు.. ఎన్నికల్లో పొత్తులపై కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది-బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.

కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన..

అమరావతి: కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన.. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

తిరుమల: 18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,275 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 25,293 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు

అనకాపల్లిలో నారాయణ కాలేజీ నిర్వాకం……

విశాఖ (అనకాపల్లి ) : అనకాపల్లిలో నారాయణ కాలేజీ నిర్వాకం…… యాజమాన్య వేదింపులకు విద్యార్థి బలి…. టీచర్ కొట్టాడంటూ మనస్థాపానికి గురై ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మచ్ఛకర్ల వంశీ.. అనకాపల్లి నారాయణ కాలేజీ లో ఇంటర్ మెదటి సంవత్సరం…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE