కర్ణాటక రాష్ట్రంలో BRS పార్టీ బలోపేతం చేస్తాం:

Spread the love

BRS party will strengthen in Karnataka state

కర్ణాటక రాష్ట్రంలో BRS పార్టీ బలోపేతం చేస్తాం: నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి.

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా మరియు తాలూక కేంద్రంలో వివిధ ప్రాంతాలలో వివిధ రాజకీయ పార్టీ ల నాయకులతో BRS పార్టీ విషయమై సమావేశమై చర్చించారు.ఆయ పార్టీల నాయకులు సానుకూలంగా స్పందించినారు.త్వరలో పార్టీ లో చేరే విషయమై చర్చించారు.


స్థానిక నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యంగా రైతులకు రైతు బంధు,రైతు భీమా,నీటి పారుదల కొరకు ప్రాజెక్ట్ ల నిర్మాణం మరియు ఆడబిడ్డల కొరకు కళ్యాణ లక్ష్మి విద్య,వ్యవసాయంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అటువంటి పథకాలు మా ప్రాంతంలో ప్రజలకు కూడా అందాలని ఆకాంక్షిస్తూ BRS లో చేరి బలోపేతానికి కృషిచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సిద్దు పుళర్,ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ బీదర్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్ కుమార్ పాటిల్,బీదర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ జమిల్ ఖాద్రీ,బీదర్ పట్టణ వైస్ ప్రెసిడెంట్ నదీమ్,పండరి శర్మ,sc st మోర్చ అధ్యక్షులు,పుండలిక్ లింగ్ధరికర్, కోశాధికారి జావిద్,SC మోర్చ కంటెప్ప గుప్త, దీలిప్ దొద్మని ప్రధాన కార్యదర్శి,ఔరద్ సంజీవ్ కుమార్ హెద్గ్,తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు నారాయణఖేడ్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page