ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్.

Spread the love

కృష్ణా జిల్లా
కోడూరు

మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్.
చనిపోతున్నట్లు అందరిని నమ్మించి పరారైన ఆదినారాయణ.
సూసైడ్ నోట్లో సాధ్యమైనంతవరకు నా బాడీ దొరక్కుండా చనిపోతాను అంటూ రాసిన ఆదినారాయణ
ఆదినారాయణ కోసం ఎస్ డి ఆర్ ఎఫ్, పెడన, కోడూరు పోలీసులు రెండు రోజులు తీవ్ర గాలింపు.
గాలింపు చర్యల్లో మృతదేహం కనబడకపోవడంతో సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు
సీసీ కెమెరా ఫుటేజ్ లో అదిరిపోయిన ట్విస్ట్
చిన్నాపురం సిసి ఫుటేజ్ లో ద్విచక్ర వాహనానికి బ్యాగ్ తగిలించుకుంటూ నవ్వుతూ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చిన ఆదినారాయణ.
ద్విచక్ర వాహనాన్ని ఉల్లిపాలెం బ్రిడ్జి వద్ద పెట్టి చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసిన ఆదినారాయణ
ఆదినారాయణ బీటెక్ చదువుకున్న ఆదినారాయణ.
సి సి ఫుటేజ్ లో పోలీసులకు అదిరి పోయిన ట్విస్ట్ దొరికింది.
చిన్నాపురంలో ద్విచక్ర వాహనానికి బ్యాగ్ పట్టుకుని వచ్చిన ఆదినారాయణ
ఆ వాహనాన్ని ఉల్లిపాలెం భవానిపురం వారధి వద్ద పెట్టి
అక్కడి నుండి ఆటో ఎక్కి కోడూరు గంగానమ్మ సెంటర్ వద్దకు చేరుకున్నాడు.
అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించగా నైట్ టీ షర్ట్, షార్ట్ బ్యాగు, క్యాప్ తో పాటు కనపడకుండా ఉండడానికి మాస్క్ తగిలించుకుని నడుచుకుంటున్న ఆటో కోసం నుంచున్న వీడియో ఇప్పుడు కలకలం రేపింది.
ఆదినారాయణ చనిపోలేదని, చనిపోతున్నట్లు అందరు నమ్మించి పరారయ్యాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడితే 48 గంటల్లోపు బాడీ బయటకు వస్తుంది.
కానీ ఇంకా రాకపోవడంతో పోలీసులు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో ఈ కోణం వెలుగులోకి వచ్చింది. ఆదినారాయణ బాగా చదువుకోవడంతో అప్పుల బారి నుండి తప్పించుకోవడానికి విధంగా పక్క ప్లాన్ రచించాడని పోలీసులు నిర్ధారించుకున్నారు.
ఆదినారాయణ కోసం స్థానిక మంత్రి సోదరుడు జోగి రాముతో పాటు వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉల్లిపాలెం భవానీ వారధికి క గత రెండు రోజుల నుండి క్యూ కట్టారు.
అందరు నమ్మించి పరారైన ఆదినారాయణ. అదృశ కేసులో భారీ ట్విస్ట్ బయటికి వచ్చింది.

Related Posts

You cannot copy content of this page