భూమిరెడ్డి కాలనీ లో నూతన కమిటీ హాల్ మరియు సాయిబాబా ఆలయం భూమి పూజ కార్యక్రమం

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి భూమిరెడ్డి కాలనీ లో నూతన కమిటీ హాల్ మరియు సాయిబాబా ఆలయం భూమి పూజ కార్యక్రమం లో కాలనీ వాసులతో కలిసి భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.


ఈ కార్యక్రమం లో భూమిరెడ్డి కాలనీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి,శ్రీనివాస్, సంతోషి,రవి కుమార్, రవీంధర్ గౌడ్,సాంబిరెడ్డి, లక్ష్మణ్ చారీ,సత్తి రెడ్డి,శేఖర్ రెడ్డి, రఫీ, శ్రీనివాస్,సదా లక్ష్మి, స్రవంతి,అశోక్ కుమార్, సాయి కుమార్, లలిత,సులోచన, రమేష్, నార్లకంటి నరసింహ,నందు గౌడ్, నాగదీప్ గౌడ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page