బాలానగర్ డివిజన్ పరిధిలోని కళ్యాణి నగర్ లో 54 లక్షల వ్యయం

Spread the love

బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పట్టుదల మరియు కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణ రావు సహాయ సహకారం తో నెరవేరనున్న కళ్యాణి నగర్ వాసుల చిరకాల కోరిక.

బాలానగర్ డివిజన్ పరిధిలోని కళ్యాణి నగర్ లో 54 లక్షల వ్యయంతో జరుగుతున్న షటిల్ కోర్ట్ పనులను కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి పర్యవేక్షించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కాంట్రాక్టర్ కు సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, తెరాస పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాజా… నాయకులు దేవులపల్లి కృష్ణమూర్తి,శ్రీనివాస్ ముదిరాజ్,నాగేందర్ గౌడ్,మహిళ విభాగం నాయకురాళ్లు కాతురాయ కవిత,కలకుంట్ల స్వాతి,భారతి,సుధా రెడ్డి,చింతల జ్యోతి మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు వెంకటేశ్వర్లు,శేఖర్ రెడ్డి,నాగరాజ్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page