ఘనంగా అయ్యప్ప స్వామి ఇరుముళ్లు

Spread the love

Ayyappa Swamy Irumullu

ఘనంగా అయ్యప్ప స్వామి ఇరుముళ్లు

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పట్నానిపేట గ్రామంలో అయ్యప్ప స్వామి ఇరుముళ్లు ఆదివారం ఘనంగా జరిగింది.గురుస్వాములు నాగేశ్వర స్వామి,గోవింద్ రెడ్డిస్వామి,ఆధ్వర్యంలో మణికంఠ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి,మహిళల అధ్యక్షతన ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అయ్యప్పస్వామి సంకీర్తనలతో స్వామి ఇరుముళ్లు నిర్వహించారు. మణికంఠ పాటలతో స్వాముల నృత్యాలు ప్రత్యేకంగా నిలిచింది.అనంతరం స్వాములు మహిళలు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page