తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

హైదరాబాద్:తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తోందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ…

కొండకల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన.

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సైదులు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ తరుణంలో సిఐ సైదులు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు బండి నడపడానికి వీలు లేదు, ఒకవేళ…

ఆడపడుచులకు అన్న గా పండుగ కానుక

వినుకొండ నియోజకవర్గం లోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీ అన్న గా చిరు కానుక అందిస్తున్నామని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని ప్రతి ఒక్క అక్కాచెల్లెమ్మలకు పండుగ కానుక ను అందించటమే ప్రధాన…

గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హ‌మీ నేరవేర‌బోతుందన్న మంత్రి.. కేసీఆర్ స‌ర్కార్ నిర్వాకం వ‌ల్ల రాష్ట్రం గుల్ల అయిందని వెల్లడి.

గుడివాడలో ఘనంగా జరిగిన అయోధ్య శ్రీ రామ మందిర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ విజయోత్సవ మహా సభ

పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని,ఆధ్యాత్మికవేత్తలు.. -న్యాయసమ్మతితో 500 ఏళ్ల భారతీయుల కలను సాకారం చేసిన మహనీయులకు పాదాభివందనం చేస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని…. గుడివాడ : గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని శ్రీ కోదండ రామాలయం ముంగిట అయోధ్య శ్రీ రామ మందిర…

1లక్షల 50 వేలు రూపాయల LOC లెటర్

1లక్షల 50 వేలు రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి * ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, PACS వైస్ చైర్మన్ విష్ణు, సర్పంచ్ తిక్కన బిఆర్ఎస్ పార్టీ…

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ లోని 25వ వార్డు సాయి బాలాజీ కాలనీలో రూ.21 లక్షల వ్యయం మరియు 21 వార్డులో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు…

రామ్ లల్లా విగ్రహానికి గుజరాత్ వజ్రాల వ్యాపారి

రామ్ లల్లా విగ్రహానికి గుజరాత్ వజ్రాల వ్యాపారిగ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని ముఖేష్ పటేల్ 11 కోట్ల రూపాయల విలువైనవజ్ర కిరీటాన్ని విరాళంగా ఇచ్చాడు.6కిలోల బరువున్న ఈ కిరీటం విలువైన రత్నాలతో అలంకరించబడింది.ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఆయన కిరీటాన్ని అందజేశారు.

కామసాని ఉదయ్ కుమార్ ని తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం

మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య కార్యాలయం నందు మంగళవారం నాడు వైఎస్సార్ పార్టీ నేత కామసాని ఉదయ్ కుమార్ ఆ పార్టీని విడి తెలుగుదేశం…

ఉరవకొండ సభలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

షర్మిలపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్‌ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి..చంద్రబాబు అభిమాన సంఘం చేరారు హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబుకు..స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నారు జాకి ఎత్తి చంద్రబాబును లేపేందుకు కష్టపడుతున్నారు వీళ్ల ఇల్లు, వాకిలి అంతా పక్క రాష్ట్రమే – సీఎం…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE