గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపం: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్:గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరా బాద్‌లోని హోటల్‌ ఐటీసీ కాకతీయలో సీఐఐ తెలంగాణ ఇన్‌ఫ్రారియల్‌ ఎస్టేట్‌ సదస్సులో మాట్లాడారు. రాష్ట్ర ప్రగతే తమ విజన్‌ అన్నారు. 3 దశాబ్దాలుగా స్థిరాస్తి రంగం ఎంతో…

ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు రేపే ఆఖరి రోజు

హైదరాబాద్:ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 119 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారు అర్హులు. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. అర్హత…

ఏలూరు:జంగారెడ్డిగూడెంలో విషాదం..

రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు బాలురు మృతి.. మృతులు రామకృష్ణ (10) విజయ్ (6)గా గుర్తింపు

వినియోగదారులకు పెద్ద ఊరట.. మరింత దిగిరానున్న వంటనూనె ధరలు!

వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ఏడాది కాలంగా ప్రజలు ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్నారు. చాలా రోజులుగా ఎడిబుల్ ఆయిల్ విషయంలో వినియోగదారులు ఉపశమనం పొందుతున్నారు.కానీ ఆహార ధాన్యాలు, పప్పులు, ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, అనేక ఇతర వస్తువుల అధిక…

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలతో పాటు కేటీఆర్,హరీశ్ రావులు కూడా హాజరుకానున్నారు. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న…

బాల పురస్కారం అందుకున్న పెండ్యాల లక్ష్మీ ప్రియ

వరంగల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థిని పెండ్యాల లక్ష్మిప్రియకు జాతీయ బాల పురస్కారం ▪️ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈనెల 22న అవార్డ్ అందుకున్న లక్ష్మిప్రియ ▪️ అనంతరం ప్రధాని మోదీని కూడా ఈనెల 23న కలిసిన లక్ష్మిప్రియ ▪️…

అవసరమైతే ప్రత్యేక పదవిని వదిలేస్తా

అవసరమైతే ప్రత్యేక పదవిని వదిలేస్తా…ఎంపీగా మాత్రం పోటీ చేస్తా : మల్లు రవి హైదరాబాద్,జోగుళాంబ ప్రతినిధి,: డిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అయినంత మాత్రాన ఎంపీగా పోటీ చేయొద్దని ఎక్కడా లేదని మల్లు రవి అన్నారు. తాను ఎంపీగా పోటీ చేయడానికి…

సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే: మంత్రి సీతక్క

రాజన్న జిల్లా:వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామివారిని మంత్రి సీతక్క దర్శించుకు న్నారు.కుటుంబ సమేతంగా రాజన్న సన్నిధికి వచ్చిన మంత్రి సీతక్కకు ఆలయ అధికారులు, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మంత్రికి…

గణతంత్ర దినోత్సవ వేడుక

జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోపరేడ్ రిహార్సల్స్ ను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్, IPS , జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE