గాంధీభవన్లో మహిళ కాంగ్రెస్ సమావేశం జరిగింది

రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు అధ్యక్షతన గాంధీభవన్లో మహిళ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఐసిసి సెక్రెటరీ రోహిత్ చౌదరి గారు. మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్,…

భట్టి పాదయాత్ర బహిరంగ సభకి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్వింధర్ సింగ్ సుక్కు వస్తున్నారు-వీహెచ్

హైదరాబాద్… వీహెచ్.. పీసీసీ మాజీ చీఫ్ భట్టి పాదయాత్ర బహిరంగ సభకి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్వింధర్ సింగ్ సుక్కు వస్తున్నారు. మే 25న జడ్చర్లలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుంది. భట్టి, రేవంత్ ఇద్దరు తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు.…

కార్మికులకు న్యాయం జరిగేలా వేజ్ బోర్డ్ నిర్ణయాలు ప్రకటించడం కాంగ్రెస్ intuc విజయం-జనక్ ప్రసాద్

జనక్ ప్రసాద్, intuc జాతీయ నాయకులు…. కలకత్తా లో వెజ్ బోర్డ్ సమావేశం జరిగింది. భారత దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో 5 సంవత్సరాలకొకసారి ఈ సమావేశం జరుగుతుంది. 19% శాతం మినిమం గ్యారంటీ తో 25 శాతం అలవెన్సులతో…

మనుబోలు, వెంకటాచలసత్రం పోలీసు స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా యస్.పి. శ్రీ డా.కె. తిరుమలేశ్వర రెడ్డి,IPS

SPS నెల్లూరు జిల్లా మనుబోలు, వెంకటాచలసత్రం పోలీసు స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా యస్.పి. శ్రీ డా.కె. తిరుమలేశ్వర రెడ్డి,IPS.,  మనుబోలు, వి.సత్రం పోలీసు స్టేషన్ పరిసరాలను, పోలీసు స్టేషన్ మ్యాప్, చార్ట్ లను, స్టేషన్ పరిధిలో…

పెద్దమ్మ తల్లి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే లు చిరుమర్తి, సైదిరెడ్డి

పెద్దమ్మ తల్లి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే లు చిరుమర్తి, సైదిరెడ్డి రామన్నపేట సాక్షిత రామన్న పేట మండలం సర్నేని గూడెం గ్రామంలో ముదిరాజ్ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి పండుగ సందర్బంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మరియు హుజుర్ నగర్…

నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎంపీపీ వెంకటేశ్వర్లు

గుర్రంపోడు సాక్షిత గుర్రంపోడు మండలం చేపూరు గ్రామంలోనీ ఎస్సీ కాలనీలో ప్రజల తాగునీటి కోసం వేసిన బోరు మోటర్ ను ఎంపీపీ మంచి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ చేపూరు గ్రామంలో గత 15 ఏళ్ల క్రితం…

జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ పై వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించిన యస్.పి

— లోక్ అధాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు – యస్.పి రాజేంద్ర ప్రసాద్ ఐపిఎస్ సూర్యాపేట సాక్షిత ప్రతినిధి జూన్ 10వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అధాలత్ నిర్వహణపై జిల్లాలోని డిఎస్పీ లు, సీఐ లు, ఎస్ఐ…

యువత క్రీడల్లో రాణించాలి – జెడ్పీ సీఈవో

— నేటి యువత రేపటి భవిష్యత్ – ఎంపీపీ — సీఎం కప్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులని అందజేసిన జెడ్పీ సీఈవో, ఎంపీపీ చిట్యాల సాక్షిత ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులుగా పెద్దకాపర్తి…

మహేందర్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎంపి వెంకటరెడ్డి

మునుగోడు సాక్షిత ప్రతినిధి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరికి కష్టం వచ్చినా భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షణాల్లోనే స్పందిస్తూ అక్కునచేర్చుకుని ఆదరిస్తూ నేనున్నాను అధైర్యపడొద్దని బాసటగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే నల్గొండ జిల్లాకు చెందిన వంటెపాక మహేందర్ కుటుంబానికి ఆర్థిక…

కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మృతి*

*కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మృతి* కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి.. తిరుమల నుండి తాడిపత్రికి వెళుతున్న తుఫాను వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.. మృతులు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE