భూ నిర్వాసితుల పరిహారానికి సింగరేణి యాజమాన్యం మొండి చేయి

269 ఎకరాలు భూసేకరణ చేస్తామని చెప్పి, 163 ఎకరాలకు పరిహారం ఇచ్చిన సింగరేణి యాజమాన్యంసాక్షిత : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో సింగరేణి ఓసీపీ 5 ప్రాజెక్టు కోసం గ్రామంలో 269 ఎకరాలు సేకరించారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా…

ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు

దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామం లో ఉదయం నుండి ఇంటింటికీ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. ఒకవైపు ప్రజలకు…

126 జగద్గిరిగుట్ట పరిధిలో బూత్ స్థాయి సమావేశాలు….

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే పి వివేకానంద్ సూచనల మేరకు GHMC పరిధిలోని 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని దేవమ్మ బస్తి, పాపి రెడ్డినగర్ బ్లాక్ -ఏ లో బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించారు .ఈ…

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలోని శ్రీశ్రీశ్రీ దుర్గామాత దేవాలయంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

చెప్పింది చేసే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

చెప్పింది చేసే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లీ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ నియోజకవర్గ BRS పార్టీ సర్వసభ్య సమావేశానికి నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి, మంత్రి తలసాని…

ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి… కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ 16వ వార్డులో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. స్థానికంగా ఉన్న విద్యుత్ నూతన స్తంభాల ఏర్పాటు విషయం కౌన్సిలర్ దృష్టికి తీసుకురాగా వారు భౌరంపేట్ AE సాయి కిరణ్ కి తెలిపి…

ప్రజల కష్టం తెలియని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు..

ఈసారి గెలిపించి చూడండి,గద్వాలను ఊహించని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా౼డికె. అరుణమ్మ.. ప్రజల కష్టం తెలియని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు.. గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో దరూరు మండలం ఖమ్మం పాడు గ్రామానికి చెందిన BRS పార్టీకి చెందిన నాయకులు 100…

తెలంగాణలో బీఆర్ఎస్ జెండా ఎగరడం కాయంగాంధీ అన్న గెలుపు తధ్యం.

ఎవరెన్ని పార్టీలు మారిన.. ఎన్ని పార్టీలు ఏకమైన తెలంగాణలో కన్న తల్లిలాంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ అన్నారు. వచ్చే ఎన్నికలలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ ని భారీ మెజారిటీతో…

ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని ముచ్చటగా మూడవ సారి భారీ మెజారిటీ

ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని ముచ్చటగా మూడవ సారి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు చేసిన ఎన్.టి.ఆర్ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు…. 125 – గాజులరామారం డివిజన్ పరిధిలోని ఎన్.టి.ఆర్ నగర్ మరియు అంబేద్కర్ నగర్…

బీఆర్ఎస్ పార్టీకి ఝలక్

బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముఖ్య నాయకులు▪️ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం రాంరెడ్డి బావి గ్రామం ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE