గుంటూరు ఫిరంగిపురంలో గుప్త నిధులు తవ్వకాలు
గుంటూరు ఫిరంగిపురంలో గుప్త నిధులు తవ్వకాలు .. కొండ పై వినాయకుడి గుడి లో తవ్వకాలు .. పురాతన వినాయకుడి విగ్రహాన్ని ద్వంసం చేసిన గుర్తు తెలియని దుండగలు .. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
గుంటూరు ఫిరంగిపురంలో గుప్త నిధులు తవ్వకాలు .. కొండ పై వినాయకుడి గుడి లో తవ్వకాలు .. పురాతన వినాయకుడి విగ్రహాన్ని ద్వంసం చేసిన గుర్తు తెలియని దుండగలు .. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
రబీ ధాన్యం సేకరణకు పూర్తిస్ధాయిలో సన్నద్ధం కావాలి … జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు . ఏలూరు, ఏప్రిల్,3: రబీ సీజన్ లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు పూర్తిస్ధాయిలో సన్నద్ధం అవ్వాలని జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు…
ఏలూరు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి నూతన సభ్యత్వ నమోదు సంబంధించిన వాల్ పోస్టర్ ని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్, చల్లగుళ్ల సురేష్, రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ…
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 4.4.2023. మైలవరం పట్టణంలో సచివాలయం-4 పరిధిలో దేవుని చెరువు వద్ద గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంగళవారం ఉదయం పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ .
కర్నూల్ జిల్లా ఈనెల 13 నుంచి కర్నూల్ గడ్డపై లోకేష్ యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్ పై కసరత్తు చేస్తున్న ఉమ్మడి జిల్లా నాయకులు పాదయాత్ర టీం సభ్యులు కార్యకర్తలు, అభిమానులు
తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శ్రీ నారాలోకేష్ యువగళం పాదయాత్ర త్వరలో అనంతపురం జిల్లాలో పూర్తి చేసుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నందున ఈ ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ నాయకులతో ఇరు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిసెట్టి వెంకటేశ్వర్లు (కర్నూలు…
NTR జిల్లా / నందిగామ టౌన్ :ది.03-04-2023(సోమవారం) .. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డీన్) ప్రొఫెసర్ కె. మధుబాబు నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలకు…
అంబేద్కర్ కోనసీమ జిల్లా న్యాయమైన సమస్య పై పోరాటం చేస్తున్న ముస్లిం నేతలపై కేసులు బనాయించడం దుర్మార్గమని అంబేద్కర్ కోనసీమ జిల్లా నవతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికోళ్ల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ…వక్ఫ్ బోర్డు…
నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. కత్తి తీసుకుని కలెక్టర్ కార్యాలయం కాంపౌండ్ లోపల కలియ తిరుగుతూ… అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. స్థానికుల సమాచారంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు…
బాపట్ల ఈరోజు 10 వార్డు ప్యాడిసన్ పేట సచివాలయం ఆవరణంలో వై ఎస్ ఆర్ ఆసరా పథకం ద్వారా మూడోవిడత అర్హత పొందిన స్వయంసహయక సంఘ సభ్యులకు 18లక్ష 65 వేల 731 రూ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి జగనన్న చిత్రపటానికి…