జగ్జీవన్ రామ్ కు ‘నామ’ నివాళి

అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ జగ్జీవన్ రామ్ కు ‘నామ’ నివాళి జగ్జీవన్ రామ్ అసమాన ప్రతిభావంతులు దేశ రాజకీయాల్లో కీలక భూమిక జగ్జీవన్ రామ్ స్పూర్తితో యువత ముందుకు సాగాలి యువతకు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష…

మీసాల వెంకటిని పరామర్శించిన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొరిపల్లి శీను.

మీసాల వెంకటిని పరామర్శించిన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొరిపల్లి శీను. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎం.హెచ్.డి కోదాడ మండల ఇన్చార్జి ఇన్చార్జి మీసాల వెంకటి చిమ్మిర్యాల గ్రామం…

క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి.

క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.…

పల్లె పల్లె కు -పైలెట్ MLA పోగ్రామ్ లో భాగంగా ఈరోజు బెల్కటూర్, చిట్టీ ఘనపూర్, చెంద్రవొoఛ, కరణకోట్, వో గిప్పుర్ గ్రామాల్లో పర్యటన జరిగినది.

పల్లె పల్లె కు -పైలెట్ MLA పోగ్రామ్ లో భాగంగా ఈరోజు బెల్కటూర్, చిట్టీ ఘనపూర్, చెంద్రవొoఛ, కరణకోట్, వో గిప్పుర్ గ్రామాల్లో పర్యటన జరిగినది. వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత న్యూస్మంగళవారం4)ఉమా శంకర్ మాటల ద్వారా కాకుండ చేతల్లో చూయించినాడని, చెంద్రవంచకు…

మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి

యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్ నిన్న ,నేడు పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజీ ఘటనలపై ఇవాళ కల్వకుర్తిలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్ పత్రికా సమావేశం నిర్వహించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

ఇండియాలో కొత్తగా 3038 కరోనా కేసులు, 9 మరణాలు..

ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3038 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,29,284 కు…

ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతకమూరు సచివాలయంలో దొంగతనం..

ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతకమూరు సచివాలయంలో దొంగతనం.. రెండు ల్యాప్ టాప్ లు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు.. జిరాక్స్ మిషన్ తో పాటు లామినేషన్ మిషన్ ను పగలగొట్టిన దొంగలు… సచివాలయంలో వస్తువులు చెల్లాచెదురుగా పడవేసిన వైనం.

పెదవేగి మండలం లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని

. ఏలూరు పెదవేగిపెదవేగి మండలం లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనిస్థానిక ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్ అన్నారు.మండల స్థాయిలో వివిధ గ్రామాలలో పనిచేసే ఎం ఎల్ హెచ్ పి లు.ఏ…

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్

హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు గెల్లు శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఈటెల రాజేందర్ తో బరిలో ఉన్న గెల్లు శ్రీనివాస్ అతి సల్ప మెజార్టీతో ఓడిపోయారు. తర్వాత ఆయన హైదరాబాద్ కు మ కాం మార్చారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి…

సింహపురి యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలోని స్వర్ణముఖి మహిళా వసతి గృహం

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలోని స్వర్ణముఖి మహిళా వసతి గృహంలో నూతనంగా నిర్మించిన రెండో అంతస్తు భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రారంభోత్సవంలో మంత్రి కాకాణి మాట్లాడుతూ..…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE