ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలి.

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలి.అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌.మధుసూదన్‌సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలని అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి,…

వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అవినాష్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.…

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వై.ఎస్‌.భాస్కరరెడ్డి..

అమరావతి: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వై.ఎస్‌.భాస్కరరెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భార్య వై.ఎస్‌.భారతికి సొంత మేనమామ. భారతి తల్లి ఈసీ సుగుణమ్మకు ఆయన సోదరుడు. మరోపక్క భాస్కర్‌రెడ్డి భార్య లక్ష్మి కూడా భారతికి మేనత్త అవుతారు. భారతి తండ్రి…

100 రోజుల కార్యక్రమం ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం

100 రోజుల కార్యక్రమం ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారనగర్, లింగంపల్లి విలేజ్, హుడాట్రేడ్ సెంటర్, రైల్ విహార్ కాలనీ, రామయ్య నగర్ కాలనీ, వెంకట్ రెడ్డి కాలనీలలో…

ముఖ్యనేతలతో సీఎం అత్యవసర భేటీ..

అమరావతి వైసీపీ ముఖ్యనేతలతో సీఎం జగన్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు.. సీఎం అనంతపురం పర్యటన, అధికారిక సమీక్షలు…

జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్పందన కార్యక్రమం

జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్పందన కార్యక్రమంలో పిటిషన్ దారుల సమస్యలను పరిశీలించిన నెల్లూరు జిల్లా నూతన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి…. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే స్పందన కార్యక్రమనికి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు తమ…

షాద్ నగర్: విలేకరి దారుణహత్య

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో ఆదివారం విలేకరి కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ కు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అంతలోనే హైదరాబాదులోని గచ్చిబౌలి సమీపంలో కరుణాకర్ రెడ్డి మృతదేహం లభ్యమైంది.…

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డులు

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డులు అందుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్సాక్షిత : గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీ లు, జిల్లా…

రంజాన్ బహుమతులు

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసిద్దీన్ , రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీ మణులకు రంజాన్ బహుమతులు మన టిఆర్ఎస్ ప్రభుత్వం గత. 9 సంవత్సరాలు నుంచి ముస్లిం పేద ప్రజలకు రంజాన్ బట్టలు ఈయడం జరుగుతుంది,…

పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం ను అందరూ సద్వినియోగం చేసుకోండి – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని జన్మభూమి కాలనీలో తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం పేరుతో అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE