ప్రగతి యాత్ర”లో భాగంగా 85వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ లో పాదయాత్ర… రూ.2.92 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ 8వ డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 85వ రోజు ఎమ్మెల్యే కేపి…

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి జయంతి

రైతు భాంధవుడు,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా బౌరంపేట్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రగతి నగర్ లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ…

ప్రభుత్వ విప్,బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కామేశ్వర రావు పుట్టినరోజు శుభాకాంక్షలుతెలిపారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ బౌరంపేట్ 20వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కామేశ్వర రావు తన పుట్టినరోజు సందర్బంగా ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసి…

అభివృద్ధికి ఆకర్షితులై బిజెపి, కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో పెద్దఎత్తున చేరిక…

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం 125 డివిజన్ కు చెందిన బిజెపి మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ ఎస్.కె.హుస్సేన్, గాజులరామారం డివిజన్ బిజెపి మహిళా జనరల్ సెక్రటరీ ఎస్.సీతారా, జగద్గిరిగుట్ట…

ప్రభుత్వ భూముల పరిరక్షణకై ఉద్యమిస్తాం.సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్.

సీపీఐ షాపూర్ నగర్ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్ మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ నాయకుల బుకబ్జాలకు అడ్డే లేకుండా పోయిందని జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలు…

ఘనంగా అంతటి నరసింహ గౌడ్ జన్మదిన వేడుకలు

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వెలిమినేడు లో బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి నరసింహ జన్మదిన వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంతటి పారిజాత నరసింహ గౌడ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు…

ఓల్డ్ రామచంద్రపురం జిహెచ్ఎంసి కార్యాలయం పక్కన ఉన్న బస్తి లో డ్రైనేజీ సమస్య

రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రపురం జిహెచ్ఎంసి కార్యాలయం పక్కన ఉన్న బస్తి లో డ్రైనేజీ సమస్య ఉంది అని స్థానికుల వినత మేరకు జలమండలి డిజిఎం శివకృష్ణ,మేనేజర్ జనార్దన్ లతో కలిసి పర్యటించి తక్షణ మంజూరు చేయిస్తా అని హామీ ఇచ్చిన…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

వైరా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకూరి కిరణ్ మేనమామ ఉయ్యూరు నర్సింహ రావు ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు…

గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ..

సాక్షిత : యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ మూడోవ విడత కార్యక్రమంలో భాగంగా ఉదయం 124 డివిజన్ పరిధిలోని ఖాజా నగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను…

కాంగ్రెస్ పార్టీ లో యువత చేరిక

సాక్షిత : టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ *టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * అధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్,బాచుపల్లికి చెందిన యువకులు కమ్మెట ముఖేష్,గజేంద్ర,నవీన్,విశాల్,సంజయ్ మరియు వారి మిత్రా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE