మణిపూర్ మారణహోమం పై ప్రధాని రాజీనామా చేయాలి.మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్త రఫ్ చేయాలి …

మణిపూర్ మారణహోమం పై ప్రధాని రాజీనామా చేయాలి.మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్త రఫ్ చేయాలి …సిపిఎం,సిపిఐ డిమాండ్సూర్యాపేట:మణిపూర్ రాష్ట్రంలో గత 83 రోజులుగా మారణ హోమం జరుగుతున్నదని, వందల మంది ఆదివాసి తెగలు, ఇతర ప్రజలు హత్యలకు గురిచేస్తూ మహిళలను…

రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు

కొత్తగూడెం బిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుపై అనర్హత వేటు ఆయన ఎమ్మెల్యే గెలుపు చెల్లదని తీర్పు ఎన్నికల్లో తప్పుడు అఫడవిట్ ఇచ్చారని ఫిర్యాదు.

గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ..

దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ మూడోవ విడత కార్యక్రమంలో భాగంగా ఉదయం 124 డివిజన్ పరిధిలోని దత్తత్రయ నగర్ ఫేస్ 2లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు.…

నాలా ప్రక్కన ఉన్న గల్లీలో రోడ్డు లేక స్థానికులు ఇబ్బందులు

124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లో నాలా ప్రక్కన ఉన్న గల్లీలో రోడ్డు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ స్వయంగా వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు..

సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…

చినుకు పడితే చిత్తడే.. నరకాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్

హైదరాబాద్:చినుకు పడితే చిత్తడే అన్న తీరుగా భాగ్యనగర రోడ్లు తయారయ్యాయి. కొద్దిసేపటి వర్షానికే నగర రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నగరంలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఉదయం నగరంలో భారీగా వర్షం కురిసింది. దీంతో…

ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు…

అమ్రాబాద్ మండలం ఏమిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన అనిల్ రోడ్డు ప్రమాదంలో గాయపడి వెల్డండ సమీపంలోని యెన్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని నేడు ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించిన…

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా పిలిపించుకొని మాట్లాడుతున్నారు

తెలంగాణ నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా పిలిపించుకొని మాట్లాడుతున్నారు. కార్యక్రమంలో రాత్రి గం. 9.00 సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అమిత్ షా నివాసానికి వెళ్లి కలిశారు. అంతకంటే ముందు మధ్యాహ్నం…

కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీ రాములు

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు ఆవరణలో మొక్కలు నాటి KTR జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎంపీలు అందరూ కలిసి కేక్ కట్ చేసి KTR కి శుభాకాంక్షలు తెలియజేశారు.

కల్వకుంట్ల తారక రామారావు కి ,జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

తెలంగాణ యువతరానికి ఆదర్శం, సకల గుణాభిరాముడు,తండ్రికి తగ్గ తనయుడు, జనహృదయ నేత, ప్రజలు మెచ్చిన నాయకుడు, ఐటి,పరిశ్రమల,పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖల మంత్రివర్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE