పేదలకు అందాల్సిన 906 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం

పేదలకు అందాల్సిన 906 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం పల్నాడు జిల్లా. నకరికల్లు మండలంలోని చల్లగుండ్ల వద్ద గల వనదుర్గ రైస్ మిల్లు లీజ్ కు తీసుకొని అక్రమ బియ్యం వ్యాపార నిర్వహిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్…

విద్యుత్ శాఖ సూచనలు

విద్యుత్ శాఖ సూచనలు పశ్చిమ ప్రకాశంలో తీవ్రమైన గాలులతో పాటు, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణ తెలిపారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ లో గురువారం ఆయన మాట్లాడుతూ… తీవ్రమైన…

హుండీ కానుకలు రూ.3.72 కోట్లు

హుండీ కానుకలు రూ.3.72 కోట్లు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న 59,776 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 25,773 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకలు రూ.3.72 కోట్లు వచ్చాయి. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచిఉన్నారు. టోకెన్లు లేని…

అనేక గ్రామాల్లో విద్యుత్ నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు

ప్రకాశం జిల్లాత్రిపురాంతకం మండలం లో నిన్న ఈదురు గాలులతో కురిసిన వర్షానికి అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు పడిపోవడం తోపాటు పైన ఉండే ఇన్సిలేటర్లు పగిలిపోయి తెల్లవారుజాము 4 గంటల నుండి అనేక గ్రామాల్లో విద్యుత్ నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.…

విస్తారంగా వర్షాలు

విస్తారంగా వర్షాలు AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, పిడుగులు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదగా కొంకణ్ తీరం వరకు ద్రోణి…

మాజీ మంత్రి ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్..

మాజీ మంత్రి ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్.. ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు.. ముఖ్యంగా యువత ఉపాధ్యాయులు. ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని ఓటు ద్వారా బలపడుతుంది.. ఎన్నికల ద్వారానైనా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలి… ప్రభుత్వ వ్యతిరేక ఓటు…

సాక్షిత తెలుగు దినపత్రిక 17-03-2023

సాక్షిత తెలుగు దినపత్రిక 17-03-2023 [3d-flip-book id=”83174″ ][/3d-flip-book]

బీఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి నియోజకవర్గం కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామనికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ముత్యం ఓదెలు ప్రమాదవశాత్తు చెరువులో చేపల వేటకు వెళ్లి…

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం భూమి పూజ కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బిసి కాలనీలో నూతనంగా నిర్మించనున్న శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన…

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన- సీఐ భీమానాయక్

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన- సీఐ భీమానాయక్ మార్కాపురం పట్టణం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరిక్షలు ప్రారంభమైన సందర్భంగా పట్టణంలోని వివిధ కళాశాలలో జరుగుతున్న పరిక్షల కేంద్రాలను పరిశీలించిన సీఐ భీమానాయక్. పట్టణంలోని గౌతమ్, సాధన, రెడ్డి మహిళా, కమలా, ట్రినిటీ కళాశాల…

You cannot copy content of this page