నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ సాక్షితహైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తెలంగాణ నూతన సచివాలయానికి వెళ్లారు. మీడియాకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిన ఆయన.. అక్కడ సచివాలయ పనులను పరిశీలించారు. ఈ…

ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు..

ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు.. మంచిర్యాల నియోజకవర్గం,దండేపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి…

222వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం.

222వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం. సాక్షిత అమరావతి. : ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం.* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌…

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా చింతల్ డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

ప్రగతి యాత్ర‘లో భాగంగా చింతల్ డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ మేరకు ఎన్ఎల్ బి నగర్,…

ప్రపంచ శాంతి కోసం బ్రహ్మకుమారిలు చేస్తున్న కృషి అభినందనీయం

ప్రపంచ శాంతి కోసం బ్రహ్మకుమారిలు చేస్తున్న కృషి అభినందనీయం… బ్రహ్మకుమారిస్ శివ జ్యోతి భవన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : ప్రపంచ శాంతి కోసం బ్రహ్మకుమారిలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేర్కొన్నారు. ఈ…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి నిశ్చితార్ధ ఆహ్వాన పత్రికను అందజేసిన కొంపల్లి చైర్మన్ దంపతులు…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి నిశ్చితార్ధ ఆహ్వాన పత్రికను అందజేసిన కొంపల్లి చైర్మన్ దంపతులు… సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి కుమార్తె నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను…

శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

సాక్షిత : మూసాపేట్ ఆంజనేయ నగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కోఆర్డినేటర్ సతీష్ అరోరా, మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ , బాలాజీ నగర్ కార్పోరేటర్…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో…

లాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి.. అన్ని రాష్ట్రాలకు *సుప్రీం ఆదేశం

లాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి.. అన్ని రాష్ట్రాలకు *సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: పోలీస్​ స్టేషన్లలోని ఇంటరాగేషన్, లాకప్​ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ వంటి విచారణ సంస్థల ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ…

రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలి: కవిత

రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలి: కవిత దిల్లీ: రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని.. దాన్ని ఆమోదించి చట్టంగా తీసుకురావాలని…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE