భవన నిర్మాణ కార్మికులందరు ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందాలి.
సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్.

భవన నిర్మాణ కార్మికులందరు ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందాలి.సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జగతగిరిగుట్ట శాఖ ఆధ్వర్యంలో నేడు గుట్ట చివరి బస్టాప్ వద్ద భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డుల…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సొసైటీ కాలని లో పలు సమస్యలు

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సొసైటీ కాలని లో పలు సమస్యలు మరియు చేపట్ట వలసిన పలు అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది, జలమండలి అధికారులు మరియు కాలనీ వాసులతో కలసి పాదయాత్ర చేసిన హైదర్…

108 డాక్టరేట్ల డాక్టర్
అత్యంత ప్రతిభాశాలి డాక్టర్ సాగి సత్యనారాయణ

108 డాక్టరేట్ల డాక్టర్అత్యంత ప్రతిభాశాలి డాక్టర్ సాగి సత్యనారాయణగిన్నిస్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటుఆస్కార్ ఇన్ ఎక్సెలెన్సీ దక్కించుకున్న ఘనాపాఠి2016 జనవరి 28న తొలి గిన్నిస్ రికార్డుఅదే ఏడాది ఆగస్టులో మరొకటి2019 అక్టోబర్ 3వ తేదీన మూడో గిన్నిస్ రికార్డ్‌డాక్టర్ ఆఫ్…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 21వ రోజు దుండిగల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 21వ రోజు దుండిగల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన… గాగిల్లాపూర్, చైతన్య నగర్ కాలనీలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో ఎమ్మెల్యే పాదయాత్ర… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో…

అరెస్టులు ఖాయం అంటున్న అమిత్ “షా”

మార్చి 16న ఏం జరగబోతుంది అరెస్టులు ఖాయం అంటున్న అమిత్ “షా” ఈడీ అడ్వకేట్‌ రాజీనామా వెనుక ఆంతర్యమేమిటి?అరెస్ట్‌లు ఖాయమంటున్న అమిత్‌షాఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఎవరి ఊహకూ అందని విధంగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ…

నిమ్స్‌లో రిజిస్ట్రేషన్‌ నుంచి డిశ్చార్జి దాకా అన్నీ ఆన్‌లైన్‌ కావాలి-మంత్రి హరీశ్‌ రావు ఆదేశం

నిమ్స్‌లో రిజిస్ట్రేషన్‌ నుంచి డిశ్చార్జి దాకా అన్నీ ఆన్‌లైన్‌ కావాలి.. మంత్రి హరీశ్‌ రావు ఆదేశం నిమ్స్‌ దవాఖానలో ‘అంతర్గత ఆన్‌లైన్‌ విధానం’ ప్రారంభించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. ఓపీ రిజిస్ట్రేషన్‌ మొదలు వైద్యులను సంప్రదించడం,…

ఒక నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ- రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

ఒక నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ… రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు హాజరుకానున్న 9.47 లక్షల మంది హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షలకు ఉదయం 9 గంటలు దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల…

ఎరిక్షన్ బాబు సారధ్యంలో నియోజకవర్గం లో పచ్చ జెండా ఎగరటం పక్కా

చంద్రబాబు ఆశీస్సులతో 2024 లో ఎరిక్షన్ బాబు సారధ్యంలో నియోజకవర్గం లో పచ్చ జెండా ఎగరటం పక్కా… చంద్రబాబు ఆశీస్సులతోప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమితులై 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పార్టీ…

చిరదల గురవయ్య పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

యర్రగొండపాలెం ఇజ్రాయెల్ పేటలో గుండెపోటుతో మరణించిన చిరదల గురవయ్య పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్.. జార్జి విద్యాసంస్థల డైరెక్టర్ ఆదిమూలపు విశాల్,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE