వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటన

బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటన కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ అవినీతి, కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కాం బండారం ఎక్కడ బయటపడుతుందోనని, వారి అవినీతి బాగోతం…

గోకుల్ ప్లాట్స్ కె.పి.ఎచ్.బి కాలనీకి చెందిన బేరచః ఫౌండేషన్

సాక్షిత : గోకుల్ ప్లాట్స్ కె.పి.ఎచ్.బి కాలనీకి చెందిన బేరచః ఫౌండేషన్ ఆర్గనైజింగ్ వారు 124 డివిజన్ పరిధిలోని HMT W/S MPPS స్కూల్లోని పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసిన కార్యక్రమానికి శేర్లింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి…

శ్రీవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి – రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన

శ్రీవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి – రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన సాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుమల శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల…

ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి – జయంతి వేడుకల్లో కలెక్టర్

ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి – జయంతి వేడుకల్లో కలెక్టర్ సాక్షిత, తిరుపతి బ్యూరో: నిరుపేద కుటుంబంలో పుట్టిన సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని, ఆయనను స్మరించుకోవడం మన విధి అని జిల్లా కలెక్టర్ కె.…

దొండపాడు గ్రామం నందు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం

సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం దొండపాడు గ్రామం నందు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన రాష్ట్ర…

పేదలు ఉన్నత ప్రమాణాలతో జీవించాలని ప్రధాన లక్ష్యం

సాక్షిత : పేదలు ఉన్నత ప్రమాణాలతో జీవించాలని ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు. జి.కొండూరు మండలంలోని కట్టుబడిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గడపగడపకు మన…

విజయవాడ ఆర్ అండ్ బి భవనం నందు నిర్వహించిన వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ సమీక్ష సమావేశం

విజయవాడ ఆర్ అండ్ బి భవనం నందు నిర్వహించిన వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ సమీక్ష సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ మిషన్ వైస్…

శివాలయ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి హరీష్ రావు

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరువు టౌన్ లో సుమారు రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన శివాలయ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాజీ స్పీకర్ భూపాల్ రెడ్డి

శివభస్తి బోరబండ రైల్వేస్టేషన్ ప్రాంగణం

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శివభస్తి బోరబండ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ జి హెచ్ ఎంసీ మరియు రాంకీ రీసెర్చనబుల్ లిమిటెడ్ వారి అద్వర్యం లో రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఉన్నటువంటి గార్బేజీ కుప్పలను మరియు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE