మందిరం పై దాడి

Spread the love

పోలీసుల పహారలో జన్వాడ గ్రామం

శంకర్‌పల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామంలో గత రెండు రోజులుగా ఓ ప్రార్ధన మందిరం పై దాడి చేసి పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని గాంధీ హాస్పిటల్ తరలించిన సంఘటన తెలిసిందే. రాజేంద్రనగర్ డిసిపి, అడిషనల్ డీసీపీ, ఏసిపి, సిఐలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 200 మంది పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page