![train రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య? 1 WhatsApp Image 2024 07 03 at 10.39.06](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-03-at-10.39.06.jpeg)
train రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య?
కడప జిల్లా:
వైఎస్ఆర్,కడప జిల్లా కమ లాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న నాగార్జున రెడ్డి,రైలు కింద పడి ఆత్మహత్య చేసుకు న్నారు.
రాత్రి విధులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.
యూనిఫామ్ తీసేసి ఆత్మహత్య చేసుకున్నారు.
వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద ఆయన మృతదే హాన్ని పోలీసులు గుర్తిం చారు.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది..
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app
![train రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య? 2 train](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-03-at-10.39.06.jpeg)