పల్లె పల్లె కు -పైలెట్ MLA పోగ్రామ్ లో భాగంగా ఈరోజు బెల్కటూర్, చిట్టీ ఘనపూర్, చెంద్రవొoఛ, కరణకోట్, వో గిప్పుర్ గ్రామాల్లో పర్యటన జరిగినది.

Spread the love

పల్లె పల్లె కు -పైలెట్ MLA పోగ్రామ్ లో భాగంగా ఈరోజు బెల్కటూర్, చిట్టీ ఘనపూర్, చెంద్రవొoఛ, కరణకోట్, వో గిప్పుర్ గ్రామాల్లో పర్యటన జరిగినది.


వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత న్యూస్మంగళవారం4)ఉమా శంకర్ మాటల ద్వారా కాకుండ చేతల్లో చూయించినాడని, చెంద్రవంచకు 1.30 కోట్ల రూ!లు, అలాగే ప్రతి గ్రామానికి 50లక్షల నిధులు ఇస్తున్నమాన్నారు .10 లక్షలు సీసీరోడ్, మరో 9లక్షల సీసీరోడ్డు ప్రభించారు 2.50లక్షల సబీస్టేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. కరణకొట్లో 3కోట్ల పై చిలకు నిధులు ఇచ్చామన్నారు. గతంలో 4సార్లు MLA లు మంత్రులు ఐనా వాళ్ళు కూడ ఇన్ని నిధులు తీసుకరాలేదు 3 సంవత్సరాలలో కోట్ల నిధులు తీసుక రావడం జరిగిందన్నారు. ఆసరాపథకం పెన్షన్లు, కళ్యాణ్ లక్షిమి, గృహ లక్ష్మి పథకం రాబోవు తున్నది, ఎవరైనా ఇండ్లు లేనివారు ఉంటే,3లక్షల రూ!లు brs ప్రభుత్వం ఇవ్వ బోతుందన్నారు. అనేక పథకాలు పెట్టి న ఘనత సీఎంకెసిఆర్ గారికి దక్కుతున్నారు. కనుక బీజేపీ కాంగ్రెస్, వాల్లు చెప్పే కళ్ల బొల్లి మాటలకు మోసం కావద్దన్నారు, వచ్చే ఎన్నికల లో Brs పార్టీ ని కెసిఆర్ గారిని ఈ ప్రాంతబిడ్డగా ఆధరించి గెలిపించుకోవాలన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page