SAKSHITHA NEWS

సాక్షిత* : అరికెపుడి ప్రవర్తనతో సొంత కార్పొరేటర్లే తిరుగుబహుట..*
చివరకు ఇద్దరు బినామిలు ఒక బానిస కార్పొరేటర్లు ముగ్గురు మాత్రమే మిగిలేది.
ఆడబిడ్డ ఉసురు తగిలి ఓటమి కాయమైయింది… మూడవ స్థానమే దిక్కు…
మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆపద్ధర్మ MLA గాంధీ పై ప్రజల తిరుగుబాటు తో పాటు ఆయన ప్రవర్తనకు విసుకుచెంది సొంత కార్పొరేటర్లే తిరుగుబాటు చేస్తున్నారు..

GHMC ఎన్నికల్లో 9 మంది కార్పొరేటర్లకు సీట్లు రాకుండా చేసి వచ్చిన వారిని గెలవనియకుండా ప్రయత్నం చేసిన ఈ MLA పై అదే పార్టీ కార్పొరేటర్ల తిరుగుబాటు దెబ్బకు కుదేలు అయిపోతున్నారు . చివరకు మిగిలేది ముగ్గురు మాత్రమే…ఇద్దరు బినామీ కార్పొరేటర్లు,ఒక బానిస కార్పొరేటర్..వారి డివిజన్ లలో వారు చెప్తే ఓట్లు వేసే పరిస్థితి లేదు..చందానగర్ ఆడబిడ్డ ఉసురు తగిలి ఓటిమి కాయమైయింది.ఇక మూడవ స్థానమే దిక్కు…శేరిలింగంపల్లి నియోజికవర్గం ప్రజలు అరికెపుడిని చిత్తు చిత్తుగా ఓడించి అత్త గారింటికి పంపించాలని ఆతృతగా ఎన్నికలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

Whatsapp Image 2023 10 17 At 6.05.28 Pm

SAKSHITHA NEWS