వినాయక భక్తమండలివారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అన్నదాన మహోత్సవం

Spread the love

వినాయక భక్తమండలివారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అన్నదాన మహోత్సవం

అనంతరం 40. కేజీల లడ్డును అక్షరాల 50 వేల రూపాయలకి పాడారు

బాపట్ల S.N.P అగ్రహారం 17. వార్డులో వరసిద్ధి వినాయక భక్తమండలి వారి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ నాలుగో సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తిచేసి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకొని ఆరో రోజు కావడంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అన్నదానానికి 1700 వందల పైచేలకు భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అనంతరం లడ్డు పాట కార్యక్రమంలో 40 కేజీల లడ్డును అక్షరాల 50 వేల రూపాయలకి .మనలి వరలక్ష్మి. తనయుడు .మనలి రాజా. ఆధ్వర్యంలో లడ్డు పాటను కైవసం చేసుకున్నారు

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాతలకు భక్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ సభ్యులు కమిటీ నెంబర్లకు ధన్యవాదాలు తెలియజేశారు

Related Posts

You cannot copy content of this page