SAKSHITHA NEWS

పల్నాడు

వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం చిన్నకొండాయపాలెం గ్రామంలో వీర్ల అంకాలమ్మ తల్లి దేవస్థాన పున ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన *వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు* వారితో పాటు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS