SAKSHITHA NEWS

వైశానా వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో గణేశుని నిమజ్జన కార్యక్రమం..

సాక్షిత : మల్కాజ్గిరి లో మొదలైన గణేష్ నిమజ్జన కార్యక్రమం.. గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని అందరూ వినూత్న రీతిలో జరుపుకుంటారు అందులో ప్రత్యేకంగా మల్కాజ్గిరి నివాసి వినూత్న రీతిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటారు..

మూడు రోజులు పూజలు అందుకున్న గణనాధుని ద్విచక్ర వాహన పై అలంకరణ చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి స్వగృహం నుండి సఫిల్గుడా చెరువు వరకు ఊరేగింపుగా స్వామివారికి తీసుకువెళ్లి నిమర్జనం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయడం ద్వారా మాకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఈ సందర్భంగా కిరణ్ కుటుంబ సభ్యులు సంగీత జీవన కీర్తి కృతిక తెలిపారు..


SAKSHITHA NEWS