సీపీఎం, కెవిపీఎస్ అధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

Spread the love

సీపీఎం, కెవిపీఎస్ అధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సాక్షిత నల్లగొండ జిల్లా

పేద ప్రజల ఆశాజ్యోతి అని కెవిపియస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాల మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కెవిపియస్, సిపిఎం ల ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా పోలీస్ స్టేషన్ చౌరస్తా దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల లు వేసి జోహార్లు అర్పించగా సిపిఎం కార్యాలయం వద్ద జరిపిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య ,జిట్ట సరోజ లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళి లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు నారబోయ్న శ్రీనివాసులు, రుద్రారపు పెద్దులు,ఐతరాజు నర్సింహ, అక్కనపల్లి నాగయ్య, అవిశెట్టి శంకరయ్య లు కెవిపియస్ మండల నాయకులు ఈసం రాజు, వివిధ ప్రజా సంఘాల నాయకులు యల్లంల వీరయ్య, స్వామి, రమేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page