SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం
వెలిమినేడు గ్రామంలో 3వార్డు కి చెందిన దేశబోయిన. నర్సింహా అనారోగ్యంతో మృతి చెందారు. బిఆర్ ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో దేశబోయిన నర్సింహా మృతదేహానికి జిల్లా నాయకులు అంతటి పారిజాత నర్సింహ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించి
కుటుంబాన్ని ఓదార్చి, దహన సంస్కరణల నిమిత్తం 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేసారు. గ్రామశాఖ అధ్యక్షుడు కాటం సత్తయ్య, సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ, ఆంజనేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గోలి గణేష్, పిఎసిఎస్ డైరెక్టర్ ఏనుగు రఘుమరెడ్డి, వార్డు సభ్యులు పద్మా రెడ్డి, అంశల సత్యనారాయణ,దేశబోయిన. మల్లేష్,పాల సంగం డైరెక్టర్ లు మారగొని యాదయ్య, కర్ధురి మల్లారెడ్డి,దేశబోయిన రాధ, అండాలు,గోలి మహేష్ తదితరులు నివాళులర్పించారు.


SAKSHITHA NEWS