తెలంగాణ ప్రజలకు అలెర్ట్

SAKSHITHA NEWS

Alert to people of Telangana

తెలంగాణ ప్రజలకు అలెర్ట్
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. పలు జిల్లాల్లో , శుక్రవారాల్లో వర్షాలు కురుస్తాయి. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30- 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page