వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే అని…
హైదరాబాద్ లో పలుచోట్ల పోలీసుల తనిఖీలు.. జూబ్లీ బస్ స్టాండ్, ఎంజీబీఎస్ తోపాటు… పలు ప్రాంతాల్లో తనిఖీలు.. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్ లో ముమ్మర తనిఖీలు.. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్ ను తనిఖీ చేస్తున్న…
వాహనదారులకు ఫాస్టాగ్ కేవైసీ పూర్తిచేసేందుకు గడువు ఫిబ్రవరి 29 రేపటితో ముగియనుంది. గడువు లోగా కేవైసీ పూర్తికాని ఫాస్టాగ్ లను డియాక్టివేట్ చేయనున్నట్లు NHAI ఇది వరకే స్పష్టం చేసింది. మరో సారి గడువును పొడిగించే పెంచే అవకాశం లేదని సంబంధిత…
మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైలం ; వరస సెలవులతో శ్రీ క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 10 గం. సమయం..వరుసగా సెలవులు రావటం సోమవారం కావడంతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. క్షేత్ర…
లోకేష్ పాదయాత్రలో నకిలీ రిపోర్టర్ కలకలం … అలెర్ట్ అయి కిందకు దింపెసిన నారా లోకేష్ సెక్యూరిటీ సిబ్బంది
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నకిలీ రిపోర్టర్ కలకలం, రేగడంతో టీడీపీ వ్యాలెంటర్స్ అలెర్ట్ అవ్వడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఓ నకిలీ ఐడి కార్డ్ తో మీడియా ప్రతినిధుల వెహికల్ ఎక్కడానికి ప్రయత్నించిన అనంతపురం జిల్లా యువకడు. వెంటనే స్పందించి…